ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇలా.. :
ఆంధ్రప్రదేశ్లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరిగింది. అనంతరం 4గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఫలితాలు వెల్లడవుతున్నాయి.
జిల్లాల వారిగా ఫలితాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు (163): వైసీపీ 22, టీడీపీ 2, ఇతరులు 1
కడప(206): వైసీపీ 51, టీడీపీ 0, ఇతరులు 0
అనంతపురం(169): వైసీపీ 6, టీడీపీ 0
ప్రకాశం(227): వైసీపీ 31, టీడీపీ 4, ఇతరులు 0
గుంటూరు(337): వైసీపీ 65, టీడీపీ 2
కర్నూలు(193): వైసీపీ 50, టీడీపీ 1, ఇతరులు 1
శ్రీకాకుళం(321): వైసీపీ 80, టీడీపీ 11
విశాఖ (340): వైసీపీ 120, టీడీపీ 22, ఇతరులు 1
తూర్పుగోదావరి (366): వైసీపీ 119, టీడీపీ 8, ఇతరులు 1
పశ్చిమగోదావరి (239): వైసీపీ 138, టీడీపీ 6, ఇతరులు 3
కృష్ణా (234): వైసీపీ 101, టీడీపీ 21
చిత్తూరు (454): వైసీపీ 106, టీడీపీ 20