భద్రాద్రి మణుగూరులో స్వల్ప భూ ప్రకంపనలు..

*బద్రాద్రి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం సంభవించింది. జిల్లాలోని మణుగూరులో శనివారం సాయంత్రం ఒక్కసారిగా ప్రకంపనలు వచ్చాయి._

దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక జనం ఆందోళనకు గురయ్యారు.

_మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…!!_.