*పలివెలలో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య పరస్పరం దాడి*
మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత
పలివెలలో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య పరస్పరం దాడి
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల కాన్వాయ్పై రాళ్ల దాడి
పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ మండిపడిన ఈటల
మునుగోడు: రాళ్లు రువ్వుకున్న భాజపా, తెరాస కార్యకర్తలు
మునుగోడు: ఇరువర్గాల మధ్య కర్రలతో దాడి, పిడిగుద్దులు
మునుగోడు: రాళ్లదాడిలో పలువురికి గాయాలు
మునుగోడు: ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు