Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
ఆంధ్రప్రదేశ్
తిరుమల.. కొనసాగుతోన్న భక్తుల రద్దీ..
*తిరుమల.. కొనసాగుతోన్న భక్తుల రద్దీ..
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని…
తిరుమలలో భారీ వర్షం.. ఆలయం చుట్టూ రోడ్లన్నీ జలమయం….
తిరుమలలో భారీ వర్షం.. ఆలయం చుట్టూ రోడ్లన్నీ జలమయం..
తిరుపతి: ఒకవైపు ఏపీలో ఎండలు మండిపోతుంటే.. తిరుమలలో మాత్రం ఇవాళ వాతావరణం ఒక్కసారిగా మారింది. తిరుమలలో…
ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
ఏపీలో ఉద్యోగుల బదిలీ నిషేధంపై ప్రభుత్వం సడలింపు
గైడ్ లైన్స్ విడుదల చేసిన ఏపీ సర్కార్
ఈ నెల 22 నుంచి 31 మధ్య ఏపీ ఉద్యోగుల బదిలీలు..
2 ఏళ్లు పూర్తి…
(Ambati Rayudu)..అంబటి రాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో ఎంట్రీ..! .రాష్ట్రంలో ప్రతి ఒక్కరు…
టీమిండియా మాజీ ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) బ్యాటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో ఎంట్రీ…
తిరుమలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం ..ఆలయంలోకి సెల్ ఫోన్తో ఓ భక్తుడు ..!!.
తిరుమలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం బయటపడింది. శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్తో ఓ భక్తుడు ప్రవేశించాడు. సెక్యూరిటీని దాటుకుని ఆలయంలోకి సెల్ ఫోన్తో…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేసినా రోజా..
ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు. ఇక, మిగిలింది కేఏ పాల్ జెండానే అంటూ పవన్ ను ఎద్దేవా చేశారు మంత్రి రోజా. అసలు…
రజనీకాంత్ మాట్లాడేవన్నీ నిజాలే: హీరో జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు…!
రజనీకాంత్ మాట్లాడేవన్నీ నిజాలే: హీరో జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు..
*హైదరాబాద్.. వైసీపీ సోషియల్ మీడియా పై జగపతిబాబు ఘాటు వాక్యాలు.
▪️ఒక ఇంటర్వ్యూలో..…
ఈరోజు,రేపు గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన…
*రాజమహేంద్రవరం.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించనున్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఈ పర్యటనలో…
తస్మాత్ జాగ్రత్త.. ‘మోచా’ సైక్లోన్ ముప్పు పొంచి ఉంది.!.
ఇప్పటికే అకాల వర్షాలతో జనం అతలాకుతలం అవుతున్నారు. మళ్లీ పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ ప్రకటించడంతో ఆందోళన చెందుతున్నారు. మే 6వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో…
వివేకా హత్య కేసు విచారణ గడువు పెంపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అంశంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. విచారణ గడువును పొడిగించినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి కేసు విచారణను పూర్తి…