Browsing Category

జాతీయ- అంతర్జాతీయ వార్తలు.

ఇకపై ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేస్తారు..!

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాబోయే రోజుల్లో థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. అంతే కాకుండా ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేసే రోజులు…

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో బారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు DRG జవాన్లు మృతి చెందారు. సుకుమా జిల్లా జేగురుగొండ-…

టర్కీ భూకంపం: 50 వేలు దాటిన మృతుల సంఖ్య…

టర్కీ, సిరియాలో ఫిబ్రవరి 6న సంభవించిన శక్తివంతమైన భూకంపంలో మృతుల సంఖ్య 50 వేలు దాటింది. ఒక్క టర్కీలోనే 44,218 మంది మరణించగా, సిరియాలో 5,914 మంది చనిపోయారని…

టర్కీ లొ మ‌ళ్లీ భూకంపం..

టర్కీ లొ (Turkey)లో మ‌ళ్లీ భూకంపం(Earthquake) వ‌చ్చింది. సోమ‌వారం రాత్రి రెండు భూకంపాలు వ‌చ్చాయి. తాజా భూకంపంలో శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు…

కేదార్‌నాథ్ ఆలయం ఏప్రిల్ 25వ తేదీన ఓపెన్…

జ్యోతిర్లింగ క్షేత్ర‌మైన‌ కేదార్‌నాథ్ ఆల‌యాన్ని ఏప్రిల్ 25వ తేదీన ఓపెన్ చేయ‌నున్నారు... ఈ విష‌యాన్ని కేదార్‌నాథ్ ఆల‌య క‌మిటీ చైర్మెన్ తెలిపారు...…

ఒకే రోజు రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ..

*ఒకే రోజు రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ*. ముంబయి-షిర్డీ మధ్య ఒక రైలు ముంబయి-షోలాపూర్ మధ్య మరో రైలు దేశంలో 10కి పెరిగిన వందేభారత్…

చైనా త‌న వ‌ద్ద ఉన్న బెలూన్ల‌తో చాలా దేశాల‌పై నిఘా..!!. అందులో భారత్ కూడా ఉంది…నిఘా బెలూన్…

అమెరికా గ‌గ‌న‌త‌లంపై ఎగురుతున్న చైనా నిఘా బెలూన్‌ను పేల్చివేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ నిఘా బెలూన్ శ‌క‌లాల‌ను యూఎస్ నేవీ సేక‌రించింది.. దానికి సంబంధించిన…

భారత్ కు టర్కీ కృతజ్ఞతలు..ఆపద సమయంలో ఆదుకున్నారంటూ ట్వీట్..

తీవ్ర భూకంప ధాటికి కుప్ప కూలుతున్న భవనాలు, శిధిలాల కింద జీవచ్చవాల్లా మనుషులు.. అపార ప్రాణ నష్టం.. క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. సాయం కోసం…

డెల్ లో 6,500 మంది ఉద్యోగుల తొలగింపు..!

ఇటీవల ప్రముఖ టెక్ సంస్థలు భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్, అమెజాన్,…

టర్కీలో భారీ భూకంపం.. పేకమేడల్లా కూలిన భవనాలు..

టర్కీలో భారీ భూకంపం.. పేకమేడల్లా కూలిన భవనాలు.. ఇస్తాంబుల్‌ (టర్కీ) : టర్కీ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. భారత కాలమానం ప్రకారం.. సోమవారం వేకువజామున…