Browsing Category

తాజా వార్తలు.

తెలుగు రాష్ట్రాలలో వర్షాలు పడే ఛాన్స్ ఉంది: వాతావరణ శాఖ..

తెలంగాణలో ఉరుములతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ కీలక సమాచారం తెలిపింది. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని…

తమిళనాడులో బయటపడ్డ కొత్త వైరస్..

2019లో ప్రపంచం మొత్తాన్ని కోవిడ్( covid) గడగడలాడించింది. ప్రపంచం అంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇళ్లకే పరిమితమయ్యారు. మరో రాష్ట్రంలో కొత్త రకం వైరస్…

బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను ఒక్కడిని…జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం హనుమకొండ హాంటర్ రోడ్డులోని బీజేపీ విజయ సంకల్ప సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రాలో రౌడీలు…

హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లాలనుకుంటే విమాన ప్రయాణం …

హైదరాబాద్ నుంచి షిర్డీ వెళ్లాలనుకుంటే విమాన ప్రయాణం ఒకటే మార్గం. అయితే ఫ్లైట్ టికెట్కు వేలకు వేలు పెట్టే అంత స్తోమత లేదని బాధపడుతున్నారా..? మీ కోసం విమాన…

తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కత్తి కార్తీక…

*BREAKING NEWS* హైదరాబాద్‌: *తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కత్తి కార్తీక. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన…

చరిత్రలో ఈరోజు…

*🌏 చరిత్రలో ఈరోజు 🌎* *🌅నవంబర్ 16🌄* *🏞సంఘటనలు🏞* 1937: కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య శ్రీ బాగ్ ఒడంబడిక కుదిరింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో…

ఇంట్లోకి చొరబడిన చిరుత…

మిళనాడులోని నీలగిరి జిల్లా కూనూరు అటవీ ప్రాంతంలో చిరుత దాడిలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో విధుల్లో ఉన్న జర్నలిస్ట్‌ ఒకరు ఉన్నారు. ఆహారం కోసం అడవి నుంచి బయటకు…

న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌ లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ ఘన విజయం…

న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. 21 పరుగుల తేడాతో గెలుపొందింది...402 పరుగుల లక్ష్య ఛేదనలో…

కాళేశ్వరానికి, మొన్న మేడిగడ్డ, నేడు అన్నారం బ్యారేజీ దిగువన రెండు చోట్ల బుంగలు..

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం(సరస్వతి) బ్యారేజీ దిగువన సీపేజీ(బుంగలు) ఏర్పడ్డాయి.ఎండ్‌సీల్‌ ప్రాంతంలో పలు చోట్ల నీటి బుంగలు వచ్చాయి.…

భారతీయులకు థాయ్‌లాండ్ సర్కార్ బంపర్ ఆఫర్….భారత్‌, తైవాన్‌ దేశాలవారు వీసా లేకుండానే తమ దేశంలో…

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌, తైవాన్‌ దేశాలవారు వీసా లేకుండానే తమ దేశంలో 30 రోజులపాటు…