Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
Business(వాణిజ్యం)
పండగ రద్దీ..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 21 టిక్కెట్ కౌంటర్లు..
హైదరాబాద్.. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 21 టిక్కెట్ కౌంటర్లను ద.మ. రైల్వే ప్రారంభించింది. సాధారణ రోజుల్లో 12 మాత్రమే…
భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ టీకా ధరలను వెల్లడి..
భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ టీకా ధరలను వెల్లడించింది. ప్రైవేటు హాస్పిటళ్లకు రూ. 800 (ట్యాక్సులు అదనం)కు వ్యాక్సిన్ అందిస్తామని తెలిపింది. అదే కేంద్ర,…
జనవరి 1 నుంచి రూ.2వేల నోట్లు బ్యాన్…!!! క్లారిటీ.
రిజర్వ్ బ్యాంక్ ఇండియా కొత్త సంవత్సరం నుంచి 2 వేల రూపాయల నోట్లను బ్యాన్ చేస్తోందంటూ వస్తున్న వార్తలపై PIB ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. 'జనవరి 1 నుంచి…
మోటరోలా కంపెనీ చైనాలో అతి చౌకగా ఒక 5జీ ఫోన్ విడుదల
మోటరోలా కంపెనీ చైనాలో అతి చౌకగా ఒక 5జీ ఫోన్ ను విడుదల చేసింది. దీని పేరు మోటో జీ53 5జీ. వచ్చే ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లోకి ఇది విడుదల కావచ్చని మార్కెట్…
భార్య పేరుతో రెస్టారెంట్ ను ప్రారంభించిన మహేశ్ బాబు…
*హైదరాబాద్*
..
*ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన మహేశ్ బాబు*
*- తెలంగాణ భవన్ పక్కన ఏఎన్ పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు*
*- ఈరోజు నుంచి ప్రజలకు…
టాటాల చేతికి బిస్లరి!
బిస్లరి వ్యాపారాన్ని అమ్మేస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ రమేశ్ చౌహాన్ తెలిపారు. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులతో చర్చలు కూడా జరుగుతున్నట్టు గురువారం ఆయన…
సికింద్రాబాద్–విజయవాడ మధ్య వందేభారత్ రైలు…
నూతన సంవత్సర కానుకగా తెచ్చేందుకు కసరత్తు..తగ్గనున్న ప్రయాణ సమయం..హైడెన్సిటీ నెట్వర్క్ రూట్లో పరుగులు..
హైదరాబాద్: తెలుగు రాజధానుల మధ్య దూరాన్ని…
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం…
యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. పవిత్ర కార్తీక మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో ఇవాళ ఒక్కరోజే…
శ్రీవారి ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేసిన టీటీడీ….
*తిరుమల.. శ్రీవారి ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో వస్తున్న వదంతులను నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్పష్టం చేసింది.
టీటీడీ బోర్డు ఆమోదించిన…
సామాన్యులకు కేంద్రం శుభవార్త.. తగ్గిన 11రకాల నిత్యవసర వస్తువుల ధరలు..!!
సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ నెలలో 11 రకాలైన నిత్యావసర వస్తువుల ధరల్ని తగ్గించినట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ…