Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
News
తెలంగాణలో నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 66 శాతం పురుషులు, 34 శాతం మహిళలు ఉన్నారు. 31-40 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా కొవిడ్ బారిన పడుతున్నట్టు గుర్తించారు. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 509 కేసులు ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే నల్గొండలో 51, నిజామాబాద్ 47, మహబూబ్నగర్ 47, పెద్దపల్లి 44, వరంగల్ గ్రామీణం 41, సూర్యాపేట 38, మేడ్చల్ 158, రంగారెడ్డిలో 147, వరంగల్ అర్బన్లో 138, కరీంనగర్లో 93, సంగారెడ్డిలో 89, ఖమ్మం జిల్లాలో 69 కేసులు నమయోదయ్యాయి.
దేశంలో రూ.75 విలువగల నాణెం ఆదివారం చలామణి..!
దేశంలో రూ.75 విలువగల నాణెం ఆదివారం చలామణి కానుంది. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మో డీ ఆదివారం ప్రారంభించే నేపథ్యంలో దీనికి గు ర్తుగా ఈ కొత్త నాణెం…
ప్రగతి భవన్లో ముచ్చటగా ముగ్గురు సీఎంలు…!
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈరోజు హైదరాబాద్లోని ప్రగతి భవన్ ను సందర్శించారు. తెలంగాణ సీఎం…
ఈ నెలాఖరున హైదరాబాద్ కి తిరిగిరానున్న మంత్రి కేటీఆర్..
*ఈ నెలాఖరున హైదరాబాద్ కి తిరిగిరానున్న మంత్రి కేటీఆర్.
విజయవంతంగా అమెరికా పర్యటన పూర్తి చేసుకున్న తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు.ఈ నెలాఖరున…
సెల్పీ తీసుకుంటుండగా రిజర్వాయర్ లో ఫోన్..21 లక్షల లీటర్ల నీటిని తోడేసిన గవర్నమెంట్ ఆఫీసర్….!
సెల్పీ తీసుకుంటుండగా రిజర్వాయర్ లో ఫోన్ పడిపోయిందని..21 లక్షల లీటర్ల నీటిని తోడేసిన గవర్నమెంట్ ఆఫీసర్..
రిజర్వాయర్ లో ఫోన్ పడిపోయిందని ఓ గవర్నమెంట్ ఆఫీసర్…
నేటి పంచాంగం..
శ్రీ గురుభ్యోనమః...
శనివారం, మే 27, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం
తిథి :అష్టమి పూర్తి వరకు…
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా 75 రూపాయల నాణెం విడుదల.
*కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా 75 రూపాయల నాణెం విడుదల*
దేశంలో రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ అనంతరం కొత్తగా 75 రూపాయల నాణెం విడుదల…
కాంగ్రెస్, బిజెపిలపై ఫైర్ అయిన మంత్రి హరీష్ రావు..
*@హుజూర్నగర్ నియోజక వర్గం మఠంపల్లి మండలంలో brs పార్టీ ఆత్మీయ సమ్మేళనం..
*సమస్యలు కాంగ్రెస్ సృష్టిస్తే...!*
*పరిష్కారించింది బి అర్ యస్...!!*
సూర్యపేట…
కర్ణాటక ప్రభుత్వానికి అనూహ్య పరిణామం.. షాక్లో సీఎం..
కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా 136 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.…
నరకాసురుడ్ని అయినా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మడానికి వీల్లేదు.. సీఎం జగన్ మోహన్…
ఏపీ రాజధానిలోని వెంకటాయపాలెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. టీడీపీ…
నేటి పంచాంగం..
నేటి పంచాంగం
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*మే 26,2023*
*_శ్రీ శోభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *గ్రీష్మ బుతువు*
*జ్యేష్ఠ మాసము* *శుక్ల పక్షము*…