Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
News
తెలంగాణలో నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 66 శాతం పురుషులు, 34 శాతం మహిళలు ఉన్నారు. 31-40 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా కొవిడ్ బారిన పడుతున్నట్టు గుర్తించారు. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 509 కేసులు ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే నల్గొండలో 51, నిజామాబాద్ 47, మహబూబ్నగర్ 47, పెద్దపల్లి 44, వరంగల్ గ్రామీణం 41, సూర్యాపేట 38, మేడ్చల్ 158, రంగారెడ్డిలో 147, వరంగల్ అర్బన్లో 138, కరీంనగర్లో 93, సంగారెడ్డిలో 89, ఖమ్మం జిల్లాలో 69 కేసులు నమయోదయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను సర్కార్ ఉపసంహరణ…!!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను సర్కార్ ఉపసంహరించుకుంది. హైకోర్టులో బడ్జెట్పై దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను…
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ గెలువడంలో తెలంగాణ బిడ్డ గొంగిడి త్రిష కీలక పాత్ర…
మొట్టమొదటి మహిళల U19- T20 ప్రపంచకప్లో భారత క్రికెట్ జట్టు సాధించిన అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ముద్దుబిడ్డ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు…
నేటి పంచాంగం..
శ్రీ గురుభ్యోనమః
సోమవారం, జనవరి 30, 2023
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం - శిశిరఋతువు
మాఘ మాసం - శుక్ల పక్షం
తిథి:నవమి మ2.03 వరకు…
ప్రపంచ క్రికెట్ లో భారత అమ్మాయిల సత్తా..మహిళల అండర్-19 విభాగంలో తొలిసారి టీ20 వరల్డ్ కప్ ను…
ప్రపంచ క్రికెట్ లో భారత అమ్మాయిలు సత్తా చాటారు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ లో భారత్ చాంపియన్ గా ఆవిర్భవించింది. ఇవాళ పోచెఫ్…
తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు…జూనియర్ ఎన్టీఆర్.
తారకరత్న పోరాడుతున్నారు...
తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు...
తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతోంది...
తారకరత్నను ఆదివారం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్…
ఒరిస్సా రాష్ట్రం ఆరోగ్య శాఖ మంత్రి నవకిషోర్ ధాస్ పర్యటన భాగంలో మంత్రిపై కాల్పులు..
ఒరిస్సా
ఒరిస్సా రాష్ట్రం ఆరోగ్య శాఖ మంత్రి నవకిషోర్ ధాస్ పర్యటన భాగంలో మంత్రిపై కాల్పులు జరిపిన దుండగులు మంత్రి అనుచరులపై ముగ్గురుపై కాల్పులు జరిపారని…
విచారణ కి వెళ్లిన పోలీసుల పై దాడి ..!!
విచారణ కి వెళ్లిన పోలీసుల పై దాడి
యాదాద్రి....
బొమ్మలరామరం (మ ) గద్దరాళ్ళ తండా లో ఒక వ్యక్తి విచారణ కోసం వెళ్లిన పోలీసుల పైన దాడి చేసిన తండా వాసులు..…
ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్పై అరుదైన పల్లాస్ పిల్లులు..
కాఠ్మాండూ: ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్పై అరుదైన పల్లాస్ పిల్లులు జీవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు..2019లో పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు…
నేటి పంచాంగం..
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*జనవరి 29,2023*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *శిశిరబుతువు*
*మాఘ మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *అష్టమి*…
ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పై స్పందించిన…కేరళ గవర్నర్ ఆరిఫ్…
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పై స్పందించారు...బ్రిటీష్ దురాగతాలపై డాక్యుమెంటరీ ఎందుకు…