Browsing Category

Politics.(రాజకీయాలు)

నరకాసురుడ్ని అయినా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మడానికి వీల్లేదు.. సీఎం జగన్ మోహన్…

ఏపీ రాజధానిలోని వెంకటాయపాలెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. టీడీపీ…

నేటి పంచాంగం..

నేటి పంచాంగం *ఓం శ్రీ గురుభ్యోనమః* *మే 26,2023* *_శ్రీ శోభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణము* *గ్రీష్మ బుతువు* *జ్యేష్ఠ మాసము* *శుక్ల పక్షము*…

అసెంబ్లీ సెగ్మెంట్‌కు 3000 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి.. సీఎం కేసీఆర్‌..

అసెంబ్లీ సెగ్మెంట్‌కు 3000 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి.. సీఎం కేసీఆర్‌ ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో గృహ లక్ష్మి పథకం కింద మూడు వేల మందిని ఎంపిక…

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం పై తెలంగాణ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు…

*కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం పై తెలంగాణ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై దేశ వ్యాప్తంగా వివాదం రేగుతున్న…

పొంగులేటి, జూపల్లితో ఈటల భేటీ..!

బీఆర్ఎస్‌ నుండి సస్పెండ్ అయిన పొంగులేటి, జూపల్లితో ఈటల చర్చలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో..దాదాపు ఐదుగంటల నుంచి సుదీర్ఘ చర్చలు…

పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ..!

జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్‌ 26న కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభం కానున్నది. 1949 నవంబర్‌ 26న భారత రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడింది. దీనికి…

తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త…

తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త . జూన్ 24నుంచి 30 వరకు పోడు భూముల పట్టాలు పంపిణీ . అదేవిధంగా పోడు రైతులకు రైతుబంధు అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఉన్నత…

షర్మిలకు ప్రియాంక గాంధీ ఫోన్..!!..

*షర్మిలకు ప్రియాంక గాంధీ ఫోన్* తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడం ద్వారా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బలమైన శక్తిగా మార్చాలని, కేంద్రంలో అధికారంలోకి…

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు కర్నూల్ ఎస్పీ కి లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చిన సీబీఐ.

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు కర్నూల్ ఎస్పీ కి లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చిన సీబీఐ. ▪️విశ్వభారతి ఆస్పత్రి వద్ద పోలీసుల మోహరింపు. ▪️మరికాసేపట్లో…

తప్పుదిద్దుకోడానికి ఏడేండ్లు పట్టింది..కేంద్ర తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ…

2000 నోటు ఉపసంహరించుకుంటూ కేంద్ర తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం…