రేపు ముంబైకి సీఎం కేసీఆర్…

R9TELUGUNEWS.COM..కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు…
తెలంగాణ సీ.ఎం,టీఆర్ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు. ..దేశం బాగుపడాలంటే బీజేపీని గద్దెదింపాలని దేశంనుంచి తరిమివేయాలంటూ పిలుపునిచ్చిన ఆయన మిమ్మల్ని గద్దెదింపుతాం. మాకుకావాల్సిన వాళ్లను తెచ్చుకుంటాం అని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇక బీజేపీయేతర శక్తులకు కూడ గట్టే పనిలో పడిపోయారు. కేసీఆర్.అందులో భాగంగా రేపు ముంబై వెళ్లనున్నారు. ఇటీవల కేసీఆర్‌కు ఫోన్‌ చేసి బోజిననికి రావాల్సిందిగా మహా రాష్ట్రముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే ఆహ్వానించిన విషయం తెలిసిందే కాగా..అందుకోసం రేపు ఉదయం11గంటలకు బేగoపేట విమానాశ్రయం
నుంచి ప్రత్యేకవిమానంలో ముంబై కి బయలుదేరి వెళ్తారు. ఇక మధ్యాహ్నం భోజనం చేసి దేశంలోని ప్రస్తుతం రాజకీయపరిస్థితులు, వ్యూహాలు, కార్యాచరణ తదితర అంశాలపైచర్చిస్తారు.
ఉద్ధవ్‌ థాకరేతో భేటీ తర్వాత రాత్రికి తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్‌.