శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..
నిన్న చేసిన నిర్ధారణ పరీక్షలు : 2,41,707
కొత్తగా నమోదైన కేసులు : 2,430
మొత్తం మరణాల సంఖ్య : 5,28,874
మొత్తం రికవరీలు : 4.40 కోట్లు (98.76%)
ప్రస్తుతం క్రియాశీల కేసులు : 26,618(0.06%)
మొత్తం పంపిణీ చేసిన టీకాలు : 219.27 కోట్లు