కొత్తగా 811 కరోనా కేసులు 2 మరణాలు నమోదు…

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 811 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,62,952 కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 02 మందికి కరోనాతో మరణించగా, మొత్తం సంఖ్య 5,30,511 కు చేరిందని ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 13,559 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 87.9 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1271 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,18,882 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.19 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక నిన్న ఒక్క రోజే 70,678 మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేశారు.