సింగ్టామ్లో బుధవారం ఉదయం మేఘాలు కమ్ముకోవడంతో 23 మంది భారత ఆర్మీ సిబ్బంది అదృశ్యమయ్యారు.
సికిమ్లోని సింగ్తామ్లోని తీస్తా నదిలో మేఘాల విస్ఫోటనం కారణంగా భారీ వరదలు సంభవించిన తర్వాత 23 మంది ఆర్మీ జవాన్లు బుధవారం అదృశ్యమైన సంగతి తెలిసిందే…
Floods: సిక్కింలో మెరుపు వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
గ్యాంగ్టక్: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఉత్తర సిక్కింలో కురిసిన కుండపోత వర్షానికి లాచెన్ లోయలో గల తీస్తా నది ఉప్పొంగడంతో ఈ వరదలు చోటుచేసుకున్నాయి..
ఇందులో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. కొన్ని వాహనాలు కూడా నీటమునిగాయి. ఆర్మీ సిబ్బంది కోసం భారీఎత్తున గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.