కేంద్ర ఎన్నికల పరిశీలకుల తీరు తోనే మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఆలస్యం
బిజెపి ఓటమి ఖాయం అయింది
ఈ విషయాన్ని బిజెపి అభ్యర్ధి రాజ్ గోపాల్ రెడ్డి నే స్వయంగా మీడియా ముందు ఒప్పుకున్నాడు
ఓటమి ని తప్పించుకోవడానికి బిజెపి ఆడుతున్న నాటకం
మునుగోడు లో న్యాయం, ధర్మమే గెలవభోతుంది
కౌంటింగ్ కేంద్రం నుండి వస్తున్న లీకులపై ఈసి స్పందించాలి..