నల్గొండ జిల్లా.. కేంద్రంలో బి ఆర్ ఎస్ కేవి సమక్షంలో గోపాల మిత్ర సంఘo జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శిగా నూక మల్లేష్ యాదవ్ గారు ఎన్నికయ్యారు.ఈ సందర్బంగా చంద్రన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారిని సన్మానించిన *చంద్రన్న వ్యవస్థాపక అధ్యక్షులు హన్మంతు వెంకటేష్ గౌడ్* వారికి శుభాకాంక్షలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో చంద్రన్న ఫౌండేషన్ సభ్యులు లోకాసాని తిరుపతయ్య, హన్మంతు శ్రీనివాస్ గౌడ్, బోయపల్లి రాములు గౌడ్, గోపి,హరిదాస్, సాయి చంద్ర,గౌస్,అంకురి వెంకటయ్య, సుక్కశ్రీనూ,వెంకన్న, శివ, కార్తీక్, పవన్,విక్కీ, నందు, అభిషేక్ తదితరులు పాల్గున్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.