చరిత్రలో ఫిబ్రవరి 13

చరిత్రలో ఫిబ్రవరి 13
???????

సంఘటనలు

1931 : న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది.

జననాలు

1879: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949)
1880: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (మ.1997)
1914: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013)
1930: నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.
1972: నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.

మరణాలు

Balu Mahendra
2014: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. (జ.1939)
2015: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (జ.1946)
2015: ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937)

పండుగలు , జాతీయ దినాలు

ప్రపంచ రేడియో దినోత్సవం