చరిత్రలో ఈరోజు
మార్చి 4 .
గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 63వ రోజు (లీపు సంవత్సరములో 64వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 302 రోజులు మిగిలినవి.
*?️సంఘటనలు?️*
1974 – పీపుల్ మ్యాగజైన్ మొదటిసారిగా ప్రచురించబడింది
*??జననాలు??
1886: బులుసు సాంబమూర్తి, దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులు.
1962: బుర్రా విజయదుర్గ, రంగస్థల నటీమణి.
1973: చంద్రశేఖర్ యేలేటి, తెలుగు సినిమా దర్శకుడు.
*??మరణాలు??*
1964: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు
2002: కె.వి.రఘునాథరెడ్డి, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి (జ.1924)
2016: పి.ఎ.సంగ్మా, లోక్సభ మాజీ స్పీకరు. (జ.1947)
2016: రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (జ.1944)
?పండుగలు , జాతీయ దినాలు.?
?జాతీయ భద్రతా దినోత్సవం