చరిత్రలో ఈ రోజు
*2022 మార్చి 20?
?1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది.
*?జననాలు?*
?1915: చిర్రావూరి లక్ష్మీనరసయ్య, తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు,
?1954: దాట్ల దేవదానం రాజు, కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది.
?1964: ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మంత్రి.
?1966: అల్కా యాగ్నిక్, భారత గాయకురాలు
*?మరణాలు?*
?1351: ముహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాను
?1726: సర్ ఐజాక్ న్యూటన్, శాస్త్రవేత్త. (జ.1642)
?1855: జె.ఏస్పిడిన్, మొట్టమొదట సిమెంట్ ఉత్పాదకుడు. పోర్ట్లాండ్ సిమెంట్ పేటెంట్ హక్కులు పొందినవాడు. (జ.1788)
?1891: బహుజనపల్లి సీతారామాచార్యులు, తెలుగు రచయిత. (జ.1827)
?2008: శోభన్ బాబు, తెలుగు సినీ నటుడు. (జ.1937)
?2010: గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి.
?2017: గడ్డం గంగారెడ్డి రాజకీయ నాయకుడు, మాజీ లోకసభ సభ్యుడు. (జ.1933)
*??జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు?*
*?ప్రపంచ పిచ్చుకల దినోత్సవం*
*?సాంఘిక సాధికారత స్మారక దినోత్సవం*