చరిత్రలో ఈ రోజు..

చరిత్రలో ఈ రోజు
*2022 మార్చి 20?

?1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది.

*?జననాలు?*

?1915: చిర్రావూరి లక్ష్మీనరసయ్య, తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు,

?1954: దాట్ల దేవదానం రాజు, కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది.

?1964: ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, మంత్రి.

?1966: అల్కా యాగ్నిక్, భారత గాయకురాలు

*?మరణాలు?*

?1351: ముహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాను

?1726: సర్ ఐజాక్ న్యూటన్, శాస్త్రవేత్త. (జ.1642)

?1855: జె.ఏస్పిడిన్, మొట్టమొదట సిమెంట్ ఉత్పాదకుడు. పోర్ట్‌లాండ్ సిమెంట్ పేటెంట్ హక్కులు పొందినవాడు. (జ.1788)

?1891: బహుజనపల్లి సీతారామాచార్యులు, తెలుగు రచయిత. (జ.1827)

?2008: శోభన్ బాబు, తెలుగు సినీ నటుడు. (జ.1937)

?2010: గిరిజాప్రసాద్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి.

?2017: గడ్డం గంగారెడ్డి రాజకీయ నాయకుడు, మాజీ లోకసభ సభ్యుడు. (జ.1933)

*??జాతీయ/*
*అంతర్జాతీయ దినోత్సవాలు?*

*?ప్రపంచ పిచ్చుకల దినోత్సవం*

*?సాంఘిక సాధికారత స్మారక దినోత్సవం*