యూపీలోని మీరట్ కి చెందిన షోయబ్ మాలిక్ గా గుర్తింపు..
– ఏడు నెలల క్రితం హైదరాబాద్ వచ్చి పాత సామాను సేకరించే వ్యాపారం చేస్తున్న షోయబ్..
– యూపీలోని తన బంధువు కామిల్ సూచించడంతో గుజరాత్ గల్లీకి చెందిన భరత్ వద్ద 1.24 కోట్లను తీసుకున్న షోయబ్…
– సమాచారం అందుకొని షోయబ్ నివాసంలో తనిఖీలు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు..
– నగదుకు సంబంధించి లెక్క చెప్పకపోవడంతో హవాలా మార్గంలో డబ్బులు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు..
1.24 కోట్లను ఆదాయపన్ను అధికారులకు అప్పగించనున్న పోలీసులు..