మోడీ, అమిత్ షా లు కేసీఆర్ పై విషం చిమ్ముతున్నారు…. మంత్రి జగదీష్ రెడ్డి…

నల్గొండ.
మునుగోడు మండల కేంద్రం లో..
TRS పార్టీ కుటుంభ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం..
ముఖ్యఅతిథిగా హాజరైన..

మంత్రి
జగదీష్ రెడ్డి..జిల్లా ఇంచార్జి MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు…MLA లు..కంచర్ల భూపాల్ రెడ్డి.,చిరమర్తి లింగయ్య..ఫైళ్ల శేఖర్ రెడ్డి..
మాజీ MLA, మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి….
స్థానిక ప్రజాప్రతినిధులు……

.ఈ సమావేశంలో
మంత్రి.
జగదీష్ రెడ్డి..
మాట్లాడుతు…………..

మోడీ, అమిత్ షా లు కేసీఆర్ పై విషం చిమ్ముతున్నారు…
మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ప్రజలు మోడీని నిలదీస్తున్నారు..
తెలంగాణ లో అమలు అయ్యే పథకాలు నువ్వు ఎందుకు అమలు చేయడం లేదని మోడీని నిలదీస్తున్నారు… అందుకే మోడీ తెలంగాణ పై విషం కక్కుతున్నారు….

గుజరాత్ లో రైతులకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చే 6 గంటల కరంట్ కు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు….
మరి తెలంగాణ లో కేసీఆర్ గారు అన్నదాతలకు 24 గంటల ఉచిత కరంట్ ను, ఇస్తున్నారు నువ్వు ఎందుకు ఇయ్యావ్ అని గుజరాత్ రైతులు మోడీని ప్రశ్నిస్తున్నారు…
ఆసరా పెన్షన్ లు కూడా తెలంగాణ లో ఇచ్చినట్లుగానే ఇవ్వాలని దేశ ప్రజలు మోడీని నిలదీస్తున్నారు…
దేశంలో తల ఎత్తుకొని తిరిగే పరిస్థితులు లేవని మోడీ కేసీఆర్ పై కక్ష్య కట్టిండు….
అందుకే ఎలాగైనా కేసీఆర్ పని పెట్టాలని కుట్రలు చేస్తున్నారు….
దేశంలో ని రైతు నాయకులు, కేసీఆర్ కలుస్తున్నారు..
రైతు భందు, రైతు భీమా పథకాలు ను పొగుడుతున్నారు….
అందుకే కేసీఆర్ అంటే భగ్గుమంటున్నరు బీజేపీ వాళ్ళు….
రాజగోపాల్ రెడ్డి అనే దొంగను అడ్డం పెట్టుకొని, బీజేపీ వాళ్ళు కుట్రలకు తెరలేపారు….
మునుగోడు లో trs కార్యకర్తలు బీజేపీ ని తరిమి కొట్టాలి….
Trs కార్యకర్తలు సైనికుల వలె పోరాటం చేయాలి…
బీజేపీ ని తుక్కు తుక్కుగా ఓడించాలి….
Trs పార్టీ కార్యకర్తలు త్యాగాలు చేస్తూ, గ్రామాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నారు ….
గులాబీ జెండా కప్పుకొని ,అభివృద్ధి లో భాగం అవుతున్నామని,,గర్వంగా సంతోషపడుతున్నారు trs కార్యకర్తలు….
సందర్భం ఏదైనా కేసీఆర్ గారి బాటలో నడవాలి….
జన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన పాలన అందించి, తెలంగాణ ను నంబర్ వన్ స్థానంలో నిలిపారు….

కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని నినదించి, పోరాటం చేసిన ధిరోదాత్తుడు ముఖ్యమంత్రి కేసీఆర్….
14 ఏళ్ళు పోరాడి తెలంగాణను సాధించారు కేసీఆర్….
సాధించిన తెలంగాణ లో సబ్భoడా వర్గాల సమస్యలు తెలిసిన వ్యక్తి గా ప్రజలు కేసీఆర్ ను ఆశీర్వదించి,, ముఖ్యమంత్రి ని చేశారు….
తన అద్భుతమైన పాలనతో
5 ఏళ్లలోనే తెలంగాణ ను
దేశంలో నంబర్ స్థానం లో నిలిపారు కేసీఆర్…
24 గంటల విద్యుత్ ను సరఫరా చేస్తూ అద్భుతం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్…
ఇవ్వాళ దేశంలో అత్యధిక వ్యవసాయ దిగుబడులు సాధించి రికార్డు సాధించింది మన తెలంగాణ….
ఆనాడు ఫ్లోరైడ్ మహమ్మారి తో మునుగోడు అవస్థలు పడ్డది… ఎవ్వరు పట్టించుకోలేదు…ఆనాటి బీజేపీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు…..
తెలంగాణ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు పై ప్రత్యేక దృష్టి సారించి, భగీరథ పథకానికి ఇక్కడే శ్రీకారం చుట్టి ఫ్లోరైడ్ ను తరిమి కొట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్…
.ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషితో ఇప్పుడు మునుగోడు లో ఎటు చూసినా పచ్చగా సస్యశ్యామలం అయింది….