*జర్నలిస్టు దారుణ హత్య*
బీహార్లోని అరారియాలో జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు…
బీహార్లోని అరారియా జిల్లాలో ఈ తెల్లవారుజామున ఓ జర్నలిస్టు ఇంట్లోకి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి కాల్పులు జరపడంతో కాల్చి చంపారు…
రాణిగంజ్లోని తన నివాసానికి వచ్చిన నలుగురు వ్యక్తులు బిమల్ యాదవ్ అనే బాధితుడిని ఛాతీపై కాల్చారు…
యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు..