కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగ…!

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగ..

కర్ణాటక ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ మంత్రి

కర్ణాటక – వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తన వారసులకు టికెట్ ఇవ్వట్లేదని ఆగ్రహించిన కాంగ్రెస్ మంత్రి సతీష్ జర్కిహోలీ.. 20 ఎమ్మెల్యేలను తీసుకొని క్యాంప్ రాజకీయం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశాడు.

విషయం తెలిసిన రణదీప్ సుర్జేవాలా వెంటనే అప్రమత్తమై సతీష్ జర్కిహోలీకి నచ్చజెప్పారు.

కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వార్త కర్ణాటకలో సంచలనం సృష్టించింది.