గడిచిన ముడున్నరెళ్ళలో రాజగోపాల్ రెడ్డి ప్రజల్లో లేరని స్థానికులే చెబుతున్నారు..మంత్రి తలసాని శ్రీనివాస్….
మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విలేకరుల సమావేశం..
పాయింట్స్…
….తెరాసకు మంచి స్పందన ఉంది
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం..
మునుగోడు ఎన్నికలు ఒక వ్యక్తికి మదం పట్టడం వల్ల వచ్చాయి…
గడిచిన ముడున్నరెళ్ళలో రాజగోపాల్ రెడ్డి ప్రజల్లో లేరని స్థానికులే చెబుతున్నారు…
మునుగోడుకు 1000 కోట్లు తెస్తానంటున్న రాజ గోపాల్ రెడ్డి, దుబ్బాక, హుజూరాబాద్ లలో గెలిచిన వాళ్ళు ఎందుకు తేలేదు
భారత దేశ పటంలో మునుగోడు ఫ్లోరోసిస్ లేకుండా చేసిన ఘనత కేసిఆర్ ది
బీజేపీ వాళ్లు ఏక వచనం తో తిట్టడం, అరవడం చేస్తున్నారు
చేత కాక పారిపోయిన రాజ గోపాల్ రెడ్డి కి చమర గీతం పాడతారు మునుగోడు ప్రజలు..
బీజేపి కార్పొరేటర్ వద్ద కోటి రూపాయలు దొరికాయంటే అర్థం చేసుకోవచ్చు.బీజేపీ డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారు..
కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యవస్థ మీద అధికారం చెలాయిస్తుoది…
గతంలో ఉన్న అనుభవం దృష్ట్యా కారును పోలిన గుర్తుపై ఫైట్ చేస్తాం..
మునుగోడు తెరాస మంచి మెజారిటీతో గెలుస్తుంది..