ఎంపీ అరవింద్ పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం… మాటలు జాగ్రత్తగా రానీయకపోతే చెప్పు తీసుకొని కొట్టాల్సి వస్తుంది.. ఎమ్మెల్సీ కవిత..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్..
అరవింద్ పై ఎంఎల్సి కవిత ఆగ్రహం..,ఆడ బిడ్డ అని చూడకుండా నా పై వ్యాఖ్యలు చేశారు,
ఇంకో సారి ఇలా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తా లో చెప్పతో కొట్టాల్సివస్తుంది అని హెచ్చరిక, ఇన్నాళ్లు ఓపిక పట్టం…
నిజామాబాద్ కు ఎంపీ గా అరవింద్ అనే ఆణిముత్యం ఉన్నారు…అరవింద్ ది సంకుచిత మనస్తత్వం, ఆయనవి చిల్లర మాటలు..అనుకోకుండా ఎంపీ గా అయ్యారు.186 మంది అభ్యర్థులను నిజామా బాద్ లో బరి లో దింపారు…నిజామాబాద్ ఎంపీ గా అరవింద్ లాంటి వ్యక్తి ఉండటం దురదృష్టకరం..పార్లమెంటు లో అరవింద్ పనితనం సున్నా…పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేశారు..అరవింద్ ది ఫేక్ డిగ్రీ.. దీనిపై నేను రాజస్థాన్ యూనివర్సిటీ కి పిర్యాదు చేస్తాను…అరవింద్ బురద లాంటోడు
…నిన్న ప్రెస్ మీట్లో నీచంగా మాట్లాడారు..అరవింద్ భాష చూస్తుంటే ఇలాంటి రాజకీయాలు అవసరమా అనిపిస్తోంది.. బాధేస్తుంది
..నేను సమస్యల మీద మాట్లాడతాను.. వ్యక్తుల ఎపుడూ మీద మాట్లాడలేదు
…కానీ అరవింద్ తీరు చూసి మాట్లాడక తప్పడం లేదు. కుక్క కాటు కు చెప్పు దెబ్బ తప్పదు..మళ్లీ నా గురించి పార్టీ మారడం గురించి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తా లో చెప్పు తో కొడతా
..ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతున్నా
..అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి పోటీ చేస్తున్నా…కాంగ్రెస్ లో చేరేందుకు నేను ఖర్గే తో మాట్లాడాను అనేది శుద్ధ తప్పు…తెలంగాణ వాసన లేని పార్టీ ల్లో నేనెలా చేరుతాను..నా జీవితం నేను నమ్మే ఏకైక నాయకుడు కేసీఆర్
..నా రాజకీయ ప్రయాణం కేసీఆర్ తోనే
..నాకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చిన మాట నిజమే..షిండే మోడల్ ఇక్కడ అమలు చేయడం పై మాట్లాడారు..తెలంగాణ లో షిండే మోడల్ నడవదు
..జై మోడీ అన్న వారి పైన ed దాడులు ఉండవు
..ed, it, cbi మోడీ అల్లుళ్లు అని లాలూ యాదవ్ ఎపుడో చెప్పారు
…ed దాడులకు భయపడం.. జాతీయ రాజకీయాలోకి కచితంగా వెళతాం
…అరవింద్ కాంగ్రెస్ నేతలతో ఏం పని
..బీజేపీ లో ఉంటూ కాంగ్రెస్ కు పని చేస్తున్నారా
…నిజామాబాద్ లో కాంగ్రెస్ తో కుమ్మకై నా మీద గెలిచారు