తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణ వాతావరణం , రాజా సింగ్ వ్యవహారం , బండి దీక్షలు , మద్యం కుంభకోణం ఆరోపణల పై మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్
తెలంగాణాలో బీజేపీ తన వికృతరూపం బయటపెడుతుంది…
తెలంగాణాలో శాంతిభద్రతల సమతుల్యం దెబ్బదీసి కేసీఆర్ అభివృద్ధిని అడ్డుకునే కుట్ర జరుగుతుంది…
చట్టబద్ధ సంస్థలు ఎలాంటి ఆరోపణలు చేయకున్నా బీజేపీ నేతలు అబద్దాలు ప్రచారం చేసి దాడులు చేస్తున్నారు…
కావాలని రెచ్చగొట్టి ప్రతిదాడులు చేయించుకుని శాంతిభద్రతలకు భంగం కలిగించాలని చూస్తున్నారు..
బీజేపీ జాతీయ నాయకత్వం , కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే రాష్ట్రంలో అలజడులు
ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి కులాల మధ్య కుట్రలు చేస్తున్న బీజేపీ
ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ లక్ష్యాన్ని అడ్డుకోలేరు
రాజా సింగ్ సస్పెన్షన్ ఒక డ్రామా
పథకం ప్రకారం మాట్లాడించి సస్పెన్షన్ చేసినట్లు నటిస్తున్నారు
బీజేపీ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
దాడులే లక్ష్యంగా చేసుకుంటే trs ముందు బీజేపీ నిలవలేదు