సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేసిన మంత్రి జగదీష్ రెడ్డి..

నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుండి.

సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేసిన మంత్రి జగదీష్ రెడ్డి…

హాజరైన శాసనసభ్యులు నోముల భగత్,శాసనమండలి సభ్యులు యం సి కోటిరెడ్డి
శానంపూడి సైదిరెడ్డి,జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్ తదితరులు

దశాబ్దా కాలం తరువాత జులై లో నీటి విడుదల

జులైలో విడుదల చేయడం రెండు దశాబ్దాల రెండు సంవత్సరాలలో ఇది ఇదో సారి

స్వరాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇదే జులై లో విడుదల చేయడం ఇదే ప్రధమం…

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు
6.50లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు..

ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట,ఖమ్మం జిల్లాలో 6.16 లక్షల ఏకరాలలో సాగు..

నల్లగొండ జిల్లాలో1.45,727 ఎకరాలు,సూర్యాపేట జిల్లా పరిధిలో 1,45,727 ఎకరాలు,ఖమ్మం జిల్లాలో(ఎత్తిపోతల తో కలుపుకుని2,41,000 వేల ఎకరాలు..

టియంసిల వారిగా నల్లగొండ జిల్లా కు18 టి యం సి లు సూర్యాపేట జిల్లాకు 18 టియంసిలు ఖమ్మం జిల్లాకు 29 టియంసిలు

కృష్ణా జలాల వాటాలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న తెలంగాణా సర్కార్

తద్వారా ఆయకట్టు రైతాంగానికి సకాలంలో నీరు

సాగర్ జలాశయానికి కిందటేడాదితో పోలిస్తే అదనంగా వచ్చి చేరుతున్న నీరు

సంబురాలు వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతాంగం