..
నీటి సమస్య పరిష్కారం అయిందా లేదా అని ఎయిమ్స్ డైరెక్టర్ అడిగి తెలుసుకున్న సోము.
*బిజెపి సోము వీర్రాజు కామెంట్స్*
ఏపి పై అభిమానంతో మోడీ ప్రభుత్వం ఎయిమ్స్ ను వెంటనే మంజూరు చేసింది.
ఏపి ప్రభుత్వం కరెంట్ , నీరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది.
కేంద్ర మంత్రులు ఇద్దరూ వచ్చి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళారు.
నీరు ఇవ్వకుంటే సిఎం ఇల్లు ముట్టడిస్తాం అని హెచ్చరించాను.
తాత్కాలికంగా నీటి సమస్యను పరిష్కరించారు.
అయితే శాశ్వత నీటి పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
టెండర్లు పిలిచి నిధులు విడుదల చేయాలి..