పలు కార్పొరేషన్లకు చైర్మన్ల ను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు.
తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్” చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత..
” తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్” చైర్మన్ గా గజ్జెల నగేష్ ..
“తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్” చైర్మన్ గా పాటిమీది జగన్ మోహన్ రావు..
” తెలంగాణ సాహిత్య అకాడమీ” చైర్మన్ గా జూలూరి గౌరీశంకర్..
తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్” చైర్మన్ గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ ..
లను సీఎం కేసీఆర్ నియమించారు.
సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి