అసమ్మతి గళం వినిపిస్తున్న ఖమ్మం జిల్లా బి అర్ ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కు రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు సమాచారం,. ప్రస్తుత ఎంపి గాయత్రి రవి కి ఎమ్మెల్సీ ఇచ్చి ఆ ఖాళీ అయ్యే రాజ్యసభ సీటు తుమ్మలకు ఇచ్చేలా హమీ ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించిందనీ అంటున్నారు,..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.