చింతమడక పోలింగ్ కేంద్రంలో ఓటు వినియోగించుకున్న కెసిఆర్ దంపతులు…

* సిద్దిపేట జిల్లాలో సిఎం కెసిఆర్ తన ఓటు హక్కును వినియో గించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ లో…

ఎగ్జిట్ పోల్స్ ను ఎలా లెక్కిస్తారు? అంచనాలు ఎంత వరకు నిజం?.

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో చివరగా తెలంగాణలో నేడు పోలింగ్ కొనసాగుతోంది. మిగతా నాలుగు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్,…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదు..

*తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదు* తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదు. అత్యధికంగా మెదక్‌లో 70…

రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాజిటివ్ ఓటింగ్ జరుగుతుంది..మంత్రి హరీష్ రావు ..

సిద్దిపేట జిల్లా:సిద్దిపేట భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లోనీ మాడల్ పోలింగ్ బూత్ నెం114 లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకొన్న మంత్రి హరీష్ రావు... ఈ…

తెలంగాణలో మొదలైన పోలింగ్‌…

--తెలంగాణలో మొదలైన పోలింగ్‌ --119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ --7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ --సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకు…

కరోనాకు వాడిన ఆ వ్యాక్సిన్‌పై సంచలనాలు వెలుగులోకి.. తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్, సుమారు 1200 మంది మృతి.

కోవిడ్-19కు విరుగుడుగా రూపొందించిన ఫైజర్ వ్యాక్సిన్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ కారణంగా విపరీతమైన సైడ్ ఎఫెక్ట్‌లు…

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పై ఉద్రిక్తత పరిస్థితి..!! ఆంధ్ర, తెలంగాణ పోలీసుల మధ్య వాగ్వాదం..

నల్గొండ జిల్లా.... నాగార్జునసాగర్ ప్రాజెక్టు పై ఉద్రిక్తత పరిస్థితి ఏపీ పోలీసులు డ్యామ్ గేట్లు ధ్వంసం చేసి దౌర్జన్యం గా ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి ప్రాజెక్టు…

విశాఖలో గంజాయి రవాణా చేసేది కొరియర్ బాయ్ లే – నగర పోలీస్ కమిషనర్ వెల్లడి.

విశాఖనగర పరిధిలో గంజాయా వ్యాపారం చేసేది వివిధ రకాల కొరియర్ సంస్థలకు చెందిన బాయ్ లేనని నగర పోలీస్ కమిషనర్ డా.రవిశంకర్ పేర్కొన్నారు. బుధవారం టాస్క్ ఫోర్స్…

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానం..భారత్ ఆమోదం..!.

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.ఆక్రమిత సిరియన్ గోలన్ హైట్స్ నుండి ఇజ్రాయెల్ వైదొలగాలని పిలుపునిస్తూ తీర్మానాన్ని…