రేపు,ఎల్లుండి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి భక్తులచే జరపబడే నిత్యా కళ్యాణం, సుదర్శన హోమం రద్దు..!!

యాదాద్రి ….
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఘనంగా స్వామివారి నిత్య పూజలు అందుకోవడం విశేషం.. స్వామివారికి నిత్య పూజలతో పాటు కొన్ని రకాల అభిషేకాలు చేయడం ఇక్కడ ఆనవాయితీ..
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో…. స్వస్తివాచనం,పుణ్యవాచనం,అంకురార్పణ,మత్సంగ్రహణం పూజలతో ప్రారంభమైన పవిత్రోత్సవాలు…
ఈ నెల28 వ తేదీ వరకు కొనసాగనున్న పవిత్రోత్సవాలు…
రేపు,ఎల్లుండి స్వామి వారి భక్తులచే జరపబడే నిత్యా కళ్యాణం, సుదర్శన హోమం రద్దు…..